Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో మరో స్కూల్ విద్యార్థిని ఆత్మహత్య

Webdunia
బుధవారం, 27 జులై 2022 (11:05 IST)
తమిళనాడు రాష్ట్రంలో మరో స్కూలు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శివకాశిలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంమది. ఈ ఘటన మంగళవారం జరిగింది. 
 
బాలిక తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. మరోవైపు, ఈ బాలిక తరచుగా కడుపునొప్పితో బాధపడుతూ వచ్చింది. ఈ నొప్పిని భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 
 
కడలూరు జిల్లాలో 12వ తరగతి విద్యార్థిని చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే శివకాశిలో  విద్యార్థిని ప్రాణాలు తీసుుకంది. దీంతో గత రెండు వారాల్లో ముగ్గురు ప్లస్ టూ విద్యారఅథులు, ఒక ప్లస్ వన్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ వరుస ఆత్మహత్యలు రాష్ట్రంలో పెను కలకలం సృష్టిస్తున్నాయి.
 
మరోవైపు, రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఆత్మహత్యలపై సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఆత్మహత్య ఆలోచనలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. పరీక్షలను విజయవంతంగా మార్చుకోవాలని, విద్యార్థినులపై లైంగిక, మానసిక, శారీరక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం