Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యరాజ్ దంపతులకు కరోనా పాజిటివ్..

Webdunia
శనివారం, 8 మే 2021 (11:39 IST)
Bhagyaraj
తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే సోమవారం నుంచి కొత్త సర్కారు లాక్డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్‌ దంపతులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన తనయుడు శాంతను భాగ్యరాజ్‌ తెలియజేశారు. 
 
''నా తల్లితండ్రులు కె. భాగ్యరాజ్‌, పూర్ణిమా భాగ్యరాజ్‌కు ఈ రోజు కొవిడ్‌19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు... మా కుటుంబంతో సహా వ్యక్తిగత సిబ్బంది సైతం క్వారంటైన్‌లోకి వెళ్లాం. గత పది రోజుల్లో మమ్మల్ని కలిసిన వారందరూ కొవిడ్‌ టెస్ట్‌లు చేయించుకోండి'' అని శాంతను ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments