Webdunia - Bharat's app for daily news and videos

Install App

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

ఠాగూర్
ఆదివారం, 15 డిశెంబరు 2024 (22:27 IST)
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు. ఆయన వయసు 73 యేళ్లు. ఆయన గుండె సంబంధిత సమస్యతో అమెరికాలో ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో భారతీయ చలన చిత్ర రంగం, ప్రపంచ సంగీత అభిమానులు తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయారు. ముంబైలో పుట్టిన జాకీర్ హుస్సేన్ పద్మశ్రీ, పద్మభూషణ్ సహా పలు అవార్డులు అందుకున్నారు. 
 
తబలా మాంత్రికుడు అల్లారఖా కుమారుడైన హుస్సేన్.. సంగీతంలో తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా ఐదు గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఆయన.. ఈ యేడాది ఆరంభంలో 66వ గ్రామీ అవార్డుల్లో మూడింటిని ఆయన కైవసం చేసుకున్నారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన  సంగీత ప్రపచంచంలో మన దేశంతో పాటు ఎంతో మందిం అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments