మధ్యప్రదేశ్ గృహాల్లోకి వచ్చిన భారీ మొసలి

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (17:47 IST)
గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలన్ని నీట మునిగాయి. వాగులు, వంకలు, చెరువులు, చిన్నపాటి నదులు పొంగిపొర్లుతున్నాయి. 
 
ముఖ్యంగా, శివపురి జిల్లాలో వాగులు వంకలు నదులు ఉప్పొంగడంతో అనేక నివాసాల్లోకి నీరు వచ్చిచేరింది. దీంతో మొసళ్లు నివాసాల్లోకి వచ్చి చేరాయి. దీంతో స్థానికలు భయభ్రాంతులకు గురయ్యారు.
 
మొస‌ళ్లు జనావాసాల్లోకి రావడంతో స్థానికులు అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. మొద‌ట బ‌స్టాండ్ వ‌ద్ద ఓ మొస‌లి క‌నిపించింద‌ని గ్రామ‌స్తులు తెలిపారు. ఆ త‌ర్వాత నివాసాల మ‌ధ్య‌కు చేరుకుని, భ‌యభ్రాంతుల‌కు గురి చేస్తున్నాయ‌ని పేర్కొన్నారు. 
 
దీంతో ఈ మొస‌ళ్లను ప‌ట్టుకునేందుకు స్థానికంగా ఉన్న మాధ‌వ్ నేష‌న‌ల్ పార్క్ నుంచి అట‌వీ శాఖ అధికారులు వ‌చ్చారు. గంట‌ల పాటు శ్ర‌మించి ఓ 8 అడుగుల పొడ‌వున్న మొస‌లిని బంధించారు. అనంత‌రం సంఖ్యా సాగ‌ర్ లేక్‌లో వ‌దిలేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments