Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిభకు మార్కులే కొలమానం కాదు.. రిజర్వేషన్లూ ముఖ్యమే : సుప్రీంకోర్టు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (17:08 IST)
విద్యార్థుల ప్రతిభతకు కేవలం మార్కులు మాత్రమే ముఖ్యం కాదనీ రిజర్వేషన్లు కూడా ముఖ్యమేనని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ ప్రవేశాల్లో ఓబీసీ విద్యార్థుల రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అపెక్స్ కోర్టు ఈ తరహా వ్యాఖ్యలు చేసింది. 
 
వైద్య విద్య కోసం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న నీట్ ప్రవేశపరీక్ష అడ్మిషన్‌లో ఓబీసీ కోటా రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. 
 
ఈ మేరకు ఈ నెల 7వ తేదీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అంతేకాకుండా, 2021-22 అడ్మిషన్లలో రిజర్వేషన్లు యదాతథంగా అమలు చేయాలని తేల్చిచెప్పింది. 
 
ఒక విద్యార్థి సామాజిక ఆర్థిక నేపథ్యానికి సంబంధించి తప్పనిసరిగా సందర్భోచితంగా ఉండాలని వెనుకబాటుతనాన్ని పరిష్కరించడంలో రిజర్వేషన్ల పాత్రను తిరస్కరించలేమని కోర్టు అభిప్రాయపడింది. 
 
ఈ రిజర్వేషన్లు మెరిట్‌కు విరుద్ధంగా లేవని, కానీ, సామాజిక న్యాయం పంపిణీ పరిణామాలను ఇది మరింతగా పెంచుతుందని న్యాయమూర్తులు చంద్రచూడ్, బోపన్నలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందువల్ల 2021-22 బ్యాచ్ ప్రవేశాలకు సంబంధించి రిజర్వేషన్లపై ఎలాంటి స్టే ఇచ్చే ప్రసక్తే లేదని కోర్టు స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments