Webdunia - Bharat's app for daily news and videos

Install App

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఐవీఆర్
మంగళవారం, 26 నవంబరు 2024 (22:14 IST)
EVM ల ద్వారా జరుగుతున్న ఓటింగ్ పైన గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో EVMల స్థానంలో పేపర్ బ్యాలెట్లు తీసుకు రావాలంటూ దాఖలైన పిటీషన్‌ను తోసిపుచ్చింది సుప్రీం కోర్టు. ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ... మీరు గెలిస్తే EVM లు సరిగ్గా పనిచేస్తున్నట్లా.. మీరు గెలవకపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నట్లా అని ప్రశ్నించింది. ఈవీఎంల స్థానంలో పేపర్ బ్యాలెట్లు తీసుకురావాలన్న పిటీషన్‌ను కోర్టు తోసిపుచ్చుతూ పై వ్యాఖ్యలు చేసింది.
 
కాగా ఇప్పటికే ఈవీఎంల స్థానంలో పేపప్ బ్యాలెట్లు ప్రవేశపెట్టాలంటూ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలుమార్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తమ పరాజయంపై ఈవీఎంల పనితీరుపై సందేహం వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments