Webdunia - Bharat's app for daily news and videos

Install App

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఐవీఆర్
మంగళవారం, 26 నవంబరు 2024 (22:14 IST)
EVM ల ద్వారా జరుగుతున్న ఓటింగ్ పైన గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో EVMల స్థానంలో పేపర్ బ్యాలెట్లు తీసుకు రావాలంటూ దాఖలైన పిటీషన్‌ను తోసిపుచ్చింది సుప్రీం కోర్టు. ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ... మీరు గెలిస్తే EVM లు సరిగ్గా పనిచేస్తున్నట్లా.. మీరు గెలవకపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నట్లా అని ప్రశ్నించింది. ఈవీఎంల స్థానంలో పేపర్ బ్యాలెట్లు తీసుకురావాలన్న పిటీషన్‌ను కోర్టు తోసిపుచ్చుతూ పై వ్యాఖ్యలు చేసింది.
 
కాగా ఇప్పటికే ఈవీఎంల స్థానంలో పేపప్ బ్యాలెట్లు ప్రవేశపెట్టాలంటూ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలుమార్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తమ పరాజయంపై ఈవీఎంల పనితీరుపై సందేహం వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ నటుడు షిహాన్ హుస్సేని మృతి

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments