Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పేరుతో మోసం చేస్తే ఎన్నారైలను అరెస్ట్ చేయాల్సిందే.. సుప్రీం

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (14:45 IST)
పెళ్లి పేరుతో అమ్మాయిలను మోసం చేసేవారిని అరెస్ట్ చేయాలని... సుప్రీం కోర్టు తెలిపింది. దేశానికి సంబంధించిన మహిళలను ఎన్నారై భర్తలు వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. పెళ్లి తర్వాత మోసం చేయడం, వేధింపుల లాంటి కేసులు నమోదైతే వెంటనే వారిని అరెస్ట్ చేయడంపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.


అమాయకులను ఆసరాగా తీసుకుని.. స్వదేశం నుంచి విదేశాలకు తీసుకెళ్లి.. పెళ్లి సాకుతో అదనపు కట్నం తీసుకుంటున్న సంఘటనల ఆధారంగా దేశ వ్యాప్తంగా పలు కేసులు నమోదైనాయి.
 
సర్వోన్నత న్యాయస్థానంలోనూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను నవంబర్ 13న సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ విషయంపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. మ్యారేజ్ చీటింగ్ కేసుల్లో ఎన్నారై భర్తలను తప్పనిసరిగా అరెస్ట్ చేసే విషయాన్ని పరిశీలించడంతో పాటు న్యాయస్థానానికి వివరణ ఇవ్వాలని కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments