Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజాబ్ వివాదం : కర్నాటక తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం : సుప్రీంకోర్టు

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (13:25 IST)
కర్నాటక రాష్ట్రంలో చెలరిగే దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంలో కర్నాటక హైకోర్టు వెలువరించే తీర్పును కోసం తాము కూడా వేచి చూస్తున్నామని, ఆ తీర్పు వచ్చిన తర్వాత ఈ వివాదంపై ఒక స్పష్టత నిస్తామని తెలిపింది. 
 
హిజాబ్ అంశంపై అంతిమ తీర్పు వచ్చే వరకు ఎవరూ మతపరమైన దుస్తులు ధరించి స్కూళ్ళకు హాజరుకావొద్దంటూ కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. వీటిని ముస్లిం విద్యార్థులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 
 
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం హిజాబ్ అంశంపై తక్షణం విచారణ జరిపేందుకు నిరాకరించింది. పైగా, కర్నాటక హైకోర్టు నిర్ణయం తర్వాతే విచారణ చేపడుతామని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments