Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజాబ్ వివాదం : కర్నాటక తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం : సుప్రీంకోర్టు

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (13:25 IST)
కర్నాటక రాష్ట్రంలో చెలరిగే దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంలో కర్నాటక హైకోర్టు వెలువరించే తీర్పును కోసం తాము కూడా వేచి చూస్తున్నామని, ఆ తీర్పు వచ్చిన తర్వాత ఈ వివాదంపై ఒక స్పష్టత నిస్తామని తెలిపింది. 
 
హిజాబ్ అంశంపై అంతిమ తీర్పు వచ్చే వరకు ఎవరూ మతపరమైన దుస్తులు ధరించి స్కూళ్ళకు హాజరుకావొద్దంటూ కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. వీటిని ముస్లిం విద్యార్థులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 
 
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం హిజాబ్ అంశంపై తక్షణం విచారణ జరిపేందుకు నిరాకరించింది. పైగా, కర్నాటక హైకోర్టు నిర్ణయం తర్వాతే విచారణ చేపడుతామని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments