Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుషికొండ ప్యాలెస్‌‌ను నాకు అమ్మేయండి లేదా లీజుకు ఇవ్వండి?

సెల్వి
శుక్రవారం, 21 జూన్ 2024 (22:20 IST)
విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్‌పై ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కరుడుగట్టిన నేరస్తుడు సుఖేష్ చంద్రశేఖర్ తన ఆసక్తిని వ్యక్తం చేశాడు. జైలు నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. భవనాన్ని తనకు విక్రయించాలని లేదా లీజుకు ఇవ్వాలని సుకేష్ సీఎంను అభ్యర్థించాడు. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మార్కెట్ విలువ కంటే 20శాతం అదనంగా చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. తన లేఖను ఆస్తి కొనుగోలుకు అధికారిక ఒప్పందంగా పరిగణించాలని పేర్కొన్నాడు. 
 
ఆర్థిక మోసాల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్.. దేశంలోనే సంచలన అంశాలను టార్గెట్ చేస్తూ జైలు నుంచే లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన రాసిన లేఖ అందరి దృష్టిని ఆకర్షించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అంటున్న జానీ మాస్టర్

ఓ సైకో స్టోరీ అనే క్యాప్షన్ తో రక్షిత్ అట్లూరి.. ఆపరేషన్ రావణ్ రాబోతుంది

అనిల్ రావిపూడిని నమ్ముకున్న వెంకటేష్ కొత్త సినిమా ప్రారంభం

లైలా గా మెస్మరైజింగ్ ఐ లుక్ తో విశ్వక్ సేన్ చిత్రం ప్రారంభం

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments