Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీ జైలులో పుస్తకం రాయాలి.. సుబ్రహ్మణ్య స్వామి

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (14:31 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జైలులో పుస్తకం రాయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 2019 ఎన్నికల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్ నేమ్ వ్యవహారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. 
 
ఈ కేసులో తనకు రెండేళ్ల జైలు శిక్షపై రాహుల్ గాంధీ చేసిన అప్పీలును శుక్రవారం తోసిపుచ్చింది. దీంతో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే రాహుల్ గాంధీ రెండేళ్లు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. 
 
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ జైలులో పుస్తకం రాయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments