Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశా రాష్ట్రం సంచలన నిర్ణయం.. 1 నుంచి 11 వరకు ఆల్ పాస్

Webdunia
శనివారం, 16 మే 2020 (10:02 IST)
ఒడిశా రాష్ట్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు ఒడిశా సర్కార్‌ ప్రకటించింది. రాష్ట్రంలో 1 నుంచి 8వ తరగతి వరకు పాఠశాల విద్యలో భాగంగా ఉండగా, 9 నుంచి 11వ తరగతి వరకు బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఉన్నాయి. 
 
ఇప్పటికే తొమ్మిది, పదోతరగతికి సంబంధించిన పరీక్షలు జరుగుతున్నప్పుడే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. దీంతో కొన్ని సబ్జెక్టులకు పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా, వాటిని రద్దు చేసింది. వాటికి సంబంధించి గతంలో నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
 
కరోనా వైరస్‌ నేపథ్యంలో సర్కార్‌ బడుల్లో చదువుతున్న విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని సీఎం నవీన్‌ పట్నాయక్‌ నేతృతంలోని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments