Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాను మించిపోయిన భారత్.. 86వేలకు చేరిన కరోనా కేసులు

Webdunia
శనివారం, 16 మే 2020 (09:57 IST)
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కోవిడ్ విజృంభిస్తోంది. అలాగే మనదేశంలో కరోనా కేసుల సంఖ్యను మనదేశం కూడా దాటేసింది. చైనాలో 82,941 కరోనా కేసులు నమోదవగా.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86 వేలకు చేరువైంది.
 
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,970 కొత్త కేసులు నమోదు కాగా.. 103 మంది ప్రాణాలు కోల్పోయారు.. తాజా కేసులను కలుపుకుంటే భారత్‌లో ఇప్పటి వరకు 85,970 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 2,752కు చేరింది. 
 
ఇక, కరోనా బారినపడి ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో 53,035మంది చికిత్స పొందుతుండగా.. 30,152 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా...రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర 29,100 తమిళనాడు 10,108 గుజరాత్ 9931, ఢిల్లీ 8895, ఆంధ్రప్రదేశ్ 2157, తెలంగాణలో 1454 కరోనా కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments