Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాను మించిపోయిన భారత్.. 86వేలకు చేరిన కరోనా కేసులు

Webdunia
శనివారం, 16 మే 2020 (09:57 IST)
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కోవిడ్ విజృంభిస్తోంది. అలాగే మనదేశంలో కరోనా కేసుల సంఖ్యను మనదేశం కూడా దాటేసింది. చైనాలో 82,941 కరోనా కేసులు నమోదవగా.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86 వేలకు చేరువైంది.
 
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,970 కొత్త కేసులు నమోదు కాగా.. 103 మంది ప్రాణాలు కోల్పోయారు.. తాజా కేసులను కలుపుకుంటే భారత్‌లో ఇప్పటి వరకు 85,970 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 2,752కు చేరింది. 
 
ఇక, కరోనా బారినపడి ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో 53,035మంది చికిత్స పొందుతుండగా.. 30,152 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా...రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర 29,100 తమిళనాడు 10,108 గుజరాత్ 9931, ఢిల్లీ 8895, ఆంధ్రప్రదేశ్ 2157, తెలంగాణలో 1454 కరోనా కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్కార్ నటులు - కమల్ హాసన్‌లు ఎక్కువైపోయారు.. వీళ్ళ నటన చూడలేకపోతున్నాం : బండ్ల గణేశ్ ట్వీట్

Dil Raju: పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ఎవరికీ లేదు- దిల్ రాజు

Sharanya: ఫిదా భామ శరణ్యకు సన్నగిల్లిన అవకాశాలు.. కానీ ఈ ఏడాది ఛాన్సులే ఛాన్సులు

ప్రేమ, ప్రతీకారం, మోసంతో అడివి శేష్ డకాయిట్ ఫైర్ గ్లింప్స్ రిలీజ్

Kayadu Lohar: డ్రాగన్ బ్యూటీ కాయదు పార్టీ వ్యవహారం- ఒక్క రాత్రికి రూ.30 లక్షలు.. అవి కంపల్సరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

నా ప్రాణమా, నన్నల్లుకునే పున్నమి సౌందర్యమా

తర్వాతి కథనం
Show comments