Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాను మించిపోయిన భారత్.. 86వేలకు చేరిన కరోనా కేసులు

Webdunia
శనివారం, 16 మే 2020 (09:57 IST)
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కోవిడ్ విజృంభిస్తోంది. అలాగే మనదేశంలో కరోనా కేసుల సంఖ్యను మనదేశం కూడా దాటేసింది. చైనాలో 82,941 కరోనా కేసులు నమోదవగా.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86 వేలకు చేరువైంది.
 
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,970 కొత్త కేసులు నమోదు కాగా.. 103 మంది ప్రాణాలు కోల్పోయారు.. తాజా కేసులను కలుపుకుంటే భారత్‌లో ఇప్పటి వరకు 85,970 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 2,752కు చేరింది. 
 
ఇక, కరోనా బారినపడి ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో 53,035మంది చికిత్స పొందుతుండగా.. 30,152 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా...రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర 29,100 తమిళనాడు 10,108 గుజరాత్ 9931, ఢిల్లీ 8895, ఆంధ్రప్రదేశ్ 2157, తెలంగాణలో 1454 కరోనా కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments