Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరహం తట్టుకోలేక ఆమెను కలవడానికి వచ్చి అడ్డంగా బుక్కైన యువకుడు

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (23:19 IST)
అక్రమ సంబంధాలు ఎన్నో కాపురాలను కూల్చేస్తున్నాయి. భార్యతో గొడవపడి భర్త పక్క చూపులు చూస్తే.. మరికొంతమంది భర్తతో గొడవపడి వేరొకరిని వెతుక్కుంటున్నారు. అయితే ఈ అక్రమ సంబంధాలు మాత్రం ఎప్పుడో ఒకసారి బయట పడాలి కదా. అలాంటి ఘటనలే ఎన్నో జరుగుతూనే ఉన్నాయి.
 
పుణేకు చెందిన రాణికి ఏడేళ్ల క్రితం వివాహమైంది. భర్త ప్రభుత్వ ఉద్యోగి. అయితే పిల్లలు లేరు. పిల్లలు లేరని భర్తతో తరచూ రాణికి గొడవ. దీంతో కుటుంబ సమస్యలతో రాణి ఎప్పుడూ సతమతమవుతూనే ఉండేది. 
 
ఈ క్రమంలో ఆమె పాలు పోసే యువకుడితో పరిచయం పెంచుకుంది. మూడు నెలల ముందు నుంచి వీరి మధ్య అక్రమ సంబంధం కొనసాగింది. మొదట్లో ఆ యువకుడికి ఇష్టమైన వంట చేసిపెట్టింది. అలా అతనికి బాగా దగ్గరైంది. శారీరక సంబంధం ఇద్దరూ పెట్టుకున్నారు. ఇది లాక్ డౌన్ ముందు వరకు సాగింది.
 
అయితే ప్రస్తుతం లాక్ డౌన్. ఇంటి నుంచే ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండటంతో అదే ధరఖాస్తు చేసుకుని ఇంటి పట్టునే ఉంటున్నాడు రాణి భర్త. అయితే రోజూ భర్త ఇంట్లో ఉండడంతో ఆ యువకుడి విసిగిపోయాడు. పాలు పోసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఎలాగైనా ఆమెను కలవాలని ఉవ్విళ్ళూరాడు. 
 
పాలు పోసిన తరువాత రాణి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. భర్త కూరగాయల కోసం వెళ్ళగానే ఇంట్లో దూరాడు. రాణి వారిస్తున్నా బెడ్రూంలోకి తోసి పని మొదలుపెట్టాడు. కూరగాయలు కొనుక్కుని ఇంటికి వచ్చిన భర్త వారిద్దరినీ చూసి షాకయ్యాడు. యువకుడిని పోలీసులకు అప్పజెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments