Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలుపై రాయి రువ్విన దుండగుడు.. ప్రయాణీకుడికి గాయం (video)

సెల్వి
సోమవారం, 5 ఆగస్టు 2024 (17:44 IST)
stone
సోషల్ మీడియాలో ఓ యువకుడు కదులుతున్న రైలుపై రాయిని రువ్విన వీడియో వైరల్ అవుతోంది. బీహార్‌లోని పాట్నాలోని భాగల్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చెందిన జైనా అనే యువకుడా రాయి విసిరాడు. బీహార్‌లోని భాగల్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి జైనగర్‌కు ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనలో రైలులో కిటికీ పక్కనే కూర్చుని ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయమైంది. ఈ రాయి రువ్విన ఘటనలో ఆ ప్రయాణీకుడి ముక్కుకు గాయం అయ్యింది. ఈ ఘటనపై రైల్వేశాఖ సీరియస్ అయ్యింది. వీడియో ఆధారంగా నేరస్థుడిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments