Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలసకూలీల బాధ్యత రాష్ట్రాలదే: కేంద్రం

Webdunia
శనివారం, 16 మే 2020 (16:34 IST)
కేంద్ర హోంశాఖ వలసకూలీల అంశంపై స్పష్టత ఇచ్చింది. ఎక్కడైతే వలసకూలీలు ఉన్నారో వారి బాధ్యతను ఆయా రాష్ట్రాలే చూసుకోవాలని కేంద్రం సూచించింది.

వారి సంక్షేమానికి మానవతాధృక్పథంతో వ్యవహారించాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా స్పష్టం చేశారు. చాలా మంది కాలినడక సొంతూర్లకు వెళ్తున్నారని అలాంటి వారిని రోడ్లపై రైల్వే ట్రాక్ పై నడవకుండా చర్యలు తీసుకోవాలని…వారికి ఫుడ్, షెల్టర్ అందిచాలని కోరుతూ అన్ని రాష్ట్రాలకు లెటర్ రాసింది.

మైగ్రెంట్ లేబర్స్ కోసం రైల్వే శ్రామిక్ ట్రైన్స్ నడుపుతోందని రోడ్లపై, రైల్వే ట్రాక్ లపై నడిచే వారిని గుర్తించి శ్రామిక్ రైళ్లలో వారిని తరలించేందుకు రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేయాలని కోరింది.

వలస కార్మికుల ను సొంతూళ్లకు తరలించే ప్రక్రియను పర్యవేక్షించటం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఏం చేసిన కేంద్రమే చేయాలని తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ బాధ్యత రాష్ట్రాలదేనని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments