Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో చేరిన మాజీ మంత్రి కపిల్ మిశ్రా

Webdunia
ఆదివారం, 18 ఆగస్టు 2019 (10:43 IST)
మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత కపిల్ మిశ్రా బీజేపీలో చేరారు. కపిల్ మిశ్రాతో పాటు ఆప్ మహిళా విభాగం అధ్యక్షురాలు రీచాపాండే ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ  ఉపాధ్యక్షుడు శ్యామ్ జాజు, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ సమక్షంలో వీరిద్దరూ ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.
 
ఢిల్లీలోని కార్వాల్ నగర్ నుంచి ఆప్ ఎమ్మెల్యేగా గెలిచిన కపిల్ మిశ్రా లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌కు వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం అతడిపై అనర్హత వేటు వేశారు. అప్పటి నుంచి ఆయన అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేస్తున్నారు. బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగగా ఆయన శనివారమే బీజేపీ కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments