Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహ దేశాలకే తొలి ప్రాధాన్యం: భూటాన్ పర్యటనలో మోడీ

Webdunia
ఆదివారం, 18 ఆగస్టు 2019 (10:37 IST)
ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పర్యటన కోసం భూటాన్ చేరుకున్నారు. పారో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భూటాన్ ప్రధాని లోటే ఘన స్వాగతం పలికారు. సైనిక బలగాల వందనం స్వీకరించారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్‌తో విద్య, వైద్య తదితర రంగాల్లో 10 అవగాహనా ఒప్పందాలు కుదరనున్నాయి. 
 
హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, థింపూలో ఇస్రో నిర్మించిన ఎర్త్ స్టేషన్ సహా ఐదింటిని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. పొరుగు స్నేహ దేశాలకే తొలి ప్రాధాన్యం అన్నది భారత విధానమని ప్రధాని మోడీ అన్నారు. భారత్ - భూటాన్‌ది బలమైన బంధం అని చెప్పారు. ప్రధాని మోడీ భూటాన్ వెళ్లడం ఇది రెండోసారి. రెండోదఫా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి విదేశ పర్యటన కూడా ఇదే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments