స్నేహ దేశాలకే తొలి ప్రాధాన్యం: భూటాన్ పర్యటనలో మోడీ

Webdunia
ఆదివారం, 18 ఆగస్టు 2019 (10:37 IST)
ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పర్యటన కోసం భూటాన్ చేరుకున్నారు. పారో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భూటాన్ ప్రధాని లోటే ఘన స్వాగతం పలికారు. సైనిక బలగాల వందనం స్వీకరించారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్‌తో విద్య, వైద్య తదితర రంగాల్లో 10 అవగాహనా ఒప్పందాలు కుదరనున్నాయి. 
 
హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, థింపూలో ఇస్రో నిర్మించిన ఎర్త్ స్టేషన్ సహా ఐదింటిని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. పొరుగు స్నేహ దేశాలకే తొలి ప్రాధాన్యం అన్నది భారత విధానమని ప్రధాని మోడీ అన్నారు. భారత్ - భూటాన్‌ది బలమైన బంధం అని చెప్పారు. ప్రధాని మోడీ భూటాన్ వెళ్లడం ఇది రెండోసారి. రెండోదఫా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి విదేశ పర్యటన కూడా ఇదే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాక్టర్ రాజశేఖర్ కాలికి గాయం.. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments