Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహ దేశాలకే తొలి ప్రాధాన్యం: భూటాన్ పర్యటనలో మోడీ

Webdunia
ఆదివారం, 18 ఆగస్టు 2019 (10:37 IST)
ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పర్యటన కోసం భూటాన్ చేరుకున్నారు. పారో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భూటాన్ ప్రధాని లోటే ఘన స్వాగతం పలికారు. సైనిక బలగాల వందనం స్వీకరించారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్‌తో విద్య, వైద్య తదితర రంగాల్లో 10 అవగాహనా ఒప్పందాలు కుదరనున్నాయి. 
 
హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, థింపూలో ఇస్రో నిర్మించిన ఎర్త్ స్టేషన్ సహా ఐదింటిని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. పొరుగు స్నేహ దేశాలకే తొలి ప్రాధాన్యం అన్నది భారత విధానమని ప్రధాని మోడీ అన్నారు. భారత్ - భూటాన్‌ది బలమైన బంధం అని చెప్పారు. ప్రధాని మోడీ భూటాన్ వెళ్లడం ఇది రెండోసారి. రెండోదఫా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి విదేశ పర్యటన కూడా ఇదే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దసరాకు సీజన్‌లో విడుదలయ్యే తెలుగు చిత్రాలేంటి?

Samantha: చైతూ టాటూను తొలగించుకునే పనిలో పడిన సమంత రూత్ ప్రభు

Vijay Sethupathi: పూరీ జగన్నాథ్ స్పీడ్ పెంచాడా? రెండు సినిమాలు చేస్తున్నాడా?

క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ తో ఓ అందాల రాక్షసి సిద్ధమైంది

Shah Rukh Khan: సుకుమార్ కు బాలీవుడ్ ఆపర్లు - షారుఖ్ ఖాన్ తో చర్చలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments