Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక బాటలో భారత్.. సంజయ్ రౌత్‌కు ఊహించని షాక్

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (15:45 IST)
Sanjay raut
శ్రీలంకలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా వుంది. భారత్ ఆ బాటలోనే పయనిస్తోందని.. తాము నిర్వహించాలని లేకపోతే.. భారత్ పరిస్థితి శ్రీలంక కంటే అద్వానంగా వుంటుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అఖిలపక్ష సమావేశానికి మమతా బెనర్జీ పిలుపునిచ్చారని సంజయ్ రౌత్ అన్నారు. 
 
ఇదిలా ఉంటే... శివసేన పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యులు సంజయ్ రౌత్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎంపీ సంజయ్ రౌత్ కు సంబంధించిన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఉన్నఫలంగా దాడులు చేసి సీజ్ చేసింది.
 
వెయ్యి కోట్ల విలువైన పాత్ర చాల్ భూ కుంభకోణంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు చెందిన ఆలీబాగ్‌లోని ఎనిమిది భూములు, ముంబై దాదర్లోని ఓ ఫ్లాట్ ను జప్తు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments