Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో మళ్లీ బుల్లి తెర ముందుకు అమితాబ్

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (21:09 IST)
కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్న అమితాబ్‌ త్వరలో మళ్లీ బుల్లి తెర ముందుకు రాబోతున్నారు. అతి త్వరలోనే పాపులర్‌ టెలివిజన్‌ గేమ్‌ షో కౌన్‌ బనేగా కరోడ్‌పతి (కేబిసి) తర్వాతి సీజన్‌ కోసం షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు స్వయంగా అమితాబ్‌ వెల్లడించారు.

అత్యంత భద్రతా ప్రమాణాలు తీసుకుంటూ షోను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.   'జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అన్ని జాగ్రత్తలతో రెండు రోజుల షెడ్యూల్‌ను ఒక్కరోజులోనే పూర్తయ్యేలా ప్లాన్‌ చేస్తున్నాం. త్వరలోనే టెలివిజన్‌పై కనిపిస్తా' అంటూ అమితాబ్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments