Webdunia - Bharat's app for daily news and videos

Install App

విపక్ష పార్టీలకు సోనియా విందు.. చంద్రబాబుకు కూడా ఆహ్వానం?

సార్వత్రిక ఎన్నికలకు మరో యేడాది మాత్రమే సమయం ఉంది. అధికార భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలను ఏకతాటికిపైకి తెచ్చే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేపట్టారు. ఇందులోభాగంగా, ఆమె విపక్ష పార్టీలకు విందు ఇవ్వాలని న

Webdunia
బుధవారం, 7 మార్చి 2018 (16:12 IST)
సార్వత్రిక ఎన్నికలకు మరో యేడాది మాత్రమే సమయం ఉంది. అధికార భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలను ఏకతాటికిపైకి తెచ్చే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేపట్టారు. ఇందులోభాగంగా, ఆమె విపక్ష పార్టీలకు విందు ఇవ్వాలని నిర్ణయించారు. 
 
నిజానికి ఈనెల 16 నుంచి 18వ తేదీల మధ్య ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. దీనికంటే ముందు ఈ నెల 13న విందు సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విందు కార్యక్రమానికి 17 పార్టీలను ఆహ్వానించనున్నట్టు, టీడీపీ ప్రతినిధి కూడా హాజరయ్యే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. 
 
దేశాన్ని ఓ కుదుపు కుదిపిన పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ విషయంలో ప్రతిపక్షాలన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా పార్లమెంట్‌ను వేదికగా చేసుకుని పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రకాల అంశాలపై కలసికట్టుగా ఉద్యమించేందుకు సోనియా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments