Webdunia - Bharat's app for daily news and videos

Install App

విపక్ష పార్టీలకు సోనియా విందు.. చంద్రబాబుకు కూడా ఆహ్వానం?

సార్వత్రిక ఎన్నికలకు మరో యేడాది మాత్రమే సమయం ఉంది. అధికార భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలను ఏకతాటికిపైకి తెచ్చే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేపట్టారు. ఇందులోభాగంగా, ఆమె విపక్ష పార్టీలకు విందు ఇవ్వాలని న

Webdunia
బుధవారం, 7 మార్చి 2018 (16:12 IST)
సార్వత్రిక ఎన్నికలకు మరో యేడాది మాత్రమే సమయం ఉంది. అధికార భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలను ఏకతాటికిపైకి తెచ్చే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేపట్టారు. ఇందులోభాగంగా, ఆమె విపక్ష పార్టీలకు విందు ఇవ్వాలని నిర్ణయించారు. 
 
నిజానికి ఈనెల 16 నుంచి 18వ తేదీల మధ్య ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. దీనికంటే ముందు ఈ నెల 13న విందు సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విందు కార్యక్రమానికి 17 పార్టీలను ఆహ్వానించనున్నట్టు, టీడీపీ ప్రతినిధి కూడా హాజరయ్యే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. 
 
దేశాన్ని ఓ కుదుపు కుదిపిన పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ విషయంలో ప్రతిపక్షాలన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా పార్లమెంట్‌ను వేదికగా చేసుకుని పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రకాల అంశాలపై కలసికట్టుగా ఉద్యమించేందుకు సోనియా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments