Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఈ నలుగురిలో మీ ఓటు ఎవరికి.. పోల్ పెట్టిన సోనియా

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (16:56 IST)
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక త్వరలో జరుగనుంది. ఇందుకోసం ఆ పార్టీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. ఇందులోభాగంగా, ఆ పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ నలుగురు పేర్లను ఎంపిక చేసిన పోల్ నిర్వహిస్తారు. ఈ నలుగురిలో తన కుమార్తె ప్రియాంకా గాంధీ, పార్టీ సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్ (మధ్యప్రదేశ్ సీఎం), శశిథరూర్, సచిన్ పైలెట్‌లు ఉన్నారు. 
 
స్వయంగా సోనియా గాంధీ ప్రతిపాదించిన ఈ జాబితాలో రాహుల్ గాంధీ పేరు కనిపించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఈ నలుగురిలో ఎవరికి మీ ఓటు అని సోనియా గాంధీ పోల్ పెట్టారు. ఈ నలుగురిలో పార్టీ అధ్యక్షులుగా ఎవరైతే బాగుంటుందో చెప్పాలంటూ ఆమె పోస్ట్ చేశారు. 
 
కాగా, గత 2019 ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉన్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి సోనియా తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఆ తర్వాత తిరిగి ఆ పదవిని చేపట్టేందుకు ఆయన మొండికేశారు. దీంతో సోనియా కొత్తగా నలుగురు పేర్లను ప్రతిపాదించారు. ఇందులో రాహుల్ లేకపోవడం గమనార్హం.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments