Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరుదునగర్‌ హైవేపై బోల్తా పడిన కారు.. ఆరుగురు మృతి

సెల్వి
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (17:26 IST)
Car accident
తమిళనాడు విరుదునగర్‌లో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విరుదునగర్-మదురై హైవేపై తిరుమంగళం సమీపంలోని శివకోట్టై వద్ద టూవీలర్‌ను వేగంగా వస్తున్న ఎస్‌యూవీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
మదురైలోని విల్లాపురంకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా ఐదుగురు వ్యక్తులు మరణించారని మదురై జిల్లా ఎస్పీ అరవింద్ తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. మధురై విల్లాపురం ప్రాంతానికి చెందిన కుటుంబీకులు గుడికి వెళ్ళి తిరిగి మదురైకి వస్తుండగా.. శివక్కోటై ప్రాంతంలో రోడ్డుకు అడ్డంగా టూవీలర్‌ వచ్చింది. దీంతో అదుపుకోల్పోయిన కారు టూవీలర్‌ను ఢీకొట్టి ఆమడదూరంలో బోల్తా పడింది. 
 
ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిని శివాత్మిక (10), కనకవేల్ (61), కృష్ణకుమారి (58), పాండి (48), నాగజ్యోతి (45) ప్రాణాలు కోల్పోయారు. పాండి అనే వ్యక్తి టూవీలర్ నడిపిన వాడని తేలింది. ఇంకా అదే కారులో ప్రయాణించిన రత్నసామి, మీన, శివశ్రీ, కారు డ్రైవర్ మణికండన్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఇందులో శివశ్రీ అనే ఎనిమిదేళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స ఫలించక ప్రాణాలు విడిచింది. తద్వారా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments