Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం.. అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవదహనం

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (09:05 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ఇంటిలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా మేడంనగర్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. 
 
పోలీసులు కథనం మేరకు.. ఒక భవనంలో నివసిస్తున్న ఒక కుటుంబం వారు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మంటల్లో చిక్కుకున్నారు. అగ్నిప్రమాదంలో నలుగురు చిన్నారులు సహా ఆరుగురు సజీవదహనమైనట్లు సమాచారం.
 
అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నారు. పక్కనే ఉన్న ఫర్నీచర్ దుకాణానికి కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments