Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం మద్యం దుకారణంలో చోరీ.. మద్యం బాటిళ్లు అపహరణ

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (08:43 IST)
ఏఏపీలోని శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో ఓ మద్యం దుకారణంలో భారీ చోరీ జరిగింది. ఈ దుకారణంలో ఏకంగా 11.57 లక్షల రూపాయల విలువ చేసే మద్యం దుకాణాలను దొంగలు అపహరించారు. ఇద్దరు సెక్యూరిటీగార్డులను బంధించి ఈ చోరీకి పాల్పడ్డారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగింది. 
 
జిల్లాలోని లావేరు మండలం, మురపాక గ్రామ పంచాయతీ యూనియన్ పరిధిలోని గుంటుకుపేట అనే గ్రామంలో సోమవారం అర్థరాత్రి 2 గంటల తర్వాత ఒక వ్యానులో మద్యం దుకాణం వద్దకు చేరుకున్న 11 మంది దుండగులు సెక్యూరిటీ గార్డు ప్రసాద్, దుర్గారావులను సమీపంలోని నీలగిరి తోటలోకి తీసుకెళ్లి బంధించారు. 
 
ఆ తర్వాత మద్యం దుకాణం తలుపులు ధ్వంసం చేసి 7087 మంది సీసాలను అపహరించారు. వీటి విలువ రూ.11.57 లక్షలుగా ఉంటుంది ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments