Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీతారాం ఏచూరీకి మాతృవియోగం - అనారోగ్యంతో మృతి

Webdunia
ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (12:26 IST)
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి కల్పకం ఏచూరి (88) శనివారం రాత్రి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కల్పకం మృతి చెందారు. 
 
కాగా కల్పకం మృతి పట్ల సీపీఎం పార్టీ సంతాపం ప్రకటించింది. ఆమె పార్థివదేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం అప్పగించాలని కుటుంబసభ్యులు నిర్ణయించినట్లు సీపీఎం తెలిపింది. 
 
కల్పకం ఏచూరి మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే.
 
ఇదిలావుంటే, చిన్నతనం నుంచే ఆమె పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. దుర్గాభాయ్ దేశ్‌ముఖ్‌కు కల్పకం అభిమాని మాత్రమే కాకుండా ఆమె బాటను జీవితాంతం అనుసరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments