Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధూ మూసేవాలా హత్య కేసు- ప్రధాన నిందితుడి అరెస్ట్

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (13:33 IST)
Sachin Bishnoi
సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ మేనల్లుడు సచిన్‌ బిష్ణోయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని అజర్‌బైజాన్‌ వద్ద పట్టుకున్నట్లు సమాచారం. లారెన్స్ గ్యాంగ్‌కు సచిన్ బయటి నుంచి సూచనలు ఇచ్చేవాడని ఆరోపణలున్నాయి. 
 
ముసేవాలా హత్య కేసులో మాన్సా పోలీసులు పోలీసులు చార్జిషీట్‌ను దాఖలు చేశారు. 1850 పేజీల చార్జిషీట్‌లో 24 మంది నిందితుల పేర్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 20 మందిని అరెస్టు చేయగా.. మరో నలుగురు నిందితులు విదేశాల్లో తలదాచుకున్నట్లుగా పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం పంజాబ్‌ పోలీసుల అదుపులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ మూసేవాల హత్యకు సూత్రధారి అని తేలింది. ఈ కేసులో 34 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఎస్పీ గౌరవ్ తోరా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments