Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధూ మూసేవాలా హత్య కేసు- ప్రధాన నిందితుడి అరెస్ట్

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (13:33 IST)
Sachin Bishnoi
సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ మేనల్లుడు సచిన్‌ బిష్ణోయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని అజర్‌బైజాన్‌ వద్ద పట్టుకున్నట్లు సమాచారం. లారెన్స్ గ్యాంగ్‌కు సచిన్ బయటి నుంచి సూచనలు ఇచ్చేవాడని ఆరోపణలున్నాయి. 
 
ముసేవాలా హత్య కేసులో మాన్సా పోలీసులు పోలీసులు చార్జిషీట్‌ను దాఖలు చేశారు. 1850 పేజీల చార్జిషీట్‌లో 24 మంది నిందితుల పేర్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 20 మందిని అరెస్టు చేయగా.. మరో నలుగురు నిందితులు విదేశాల్లో తలదాచుకున్నట్లుగా పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం పంజాబ్‌ పోలీసుల అదుపులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ మూసేవాల హత్యకు సూత్రధారి అని తేలింది. ఈ కేసులో 34 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఎస్పీ గౌరవ్ తోరా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments