Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్‌లో దారుణం.. మాస్క్‌ లేదని కిడ్నీ దెబ్బతినేలా కొట్టారు..

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (14:21 IST)
Police
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. మాస్క్ ధరించలేదని ఓ వ్యక్తిని పోలీసులు చితకబాదారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని అలిరాజాపూర్‌లో కుటుంబంతో కలిసి బైకు వెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసు కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. గొడవ కాస్త పెద్దదైంది. చుట్టుపక్కల వాళ్లు గొడవను ఆపకుండా మరింత సహకరించారు. 
 
ఇంకా పోలీస్‌‌కు కర్ర అందించాడు. ఈ ఘటన కాస్త వైరల్‌గా మారడంతో అధికారులు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్నారు. ఇందులో బాధాకరం ఏంటంటే ఆ దెబ్బలకు యువకుడి కిడ్నీ ఒకటి దెబ్బతింది.
 
కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. అయినా ప్రజలు నిర్లక్ష్యంగానే ఉన్నారు. ఎవరైనా ఎన్నిరోజులని చెప్తారు. ఎన్నివిధాలుగా ప్రయత్నించినా మాటవినడం లేదు. అందుకని ఓ పోలీస్ మాస్క్ పెట్టుకోలేదనే కారణంతో ఓ యువకుడిని చితకబాదాడు కేవలం మాస్క్ పెట్టుకోలేదనే కారణంతోనే ఈ సంఘటన జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments