Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ బిర్యానీ మసాలాను అమ్మిన పాపానికి?

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (13:00 IST)
మహారాష్ట్రలోని బిగ్ బజార్ సూపర్ మార్కెట్లో పాకిస్థాన్ బిర్యానీ మసాలా అమ్మడానికి వ్యతిరేకంగా శివసేన పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, పాల్గర్ జిల్లాలోని బిగ్ బజార్ సూపర్ మార్కెట్లో.. పాకిస్థాన్‌లో తయారైన బిర్యానీ మసాలాను కూడా అమ్మబడుతోంది. ఈ సూపర్ మార్కెట్‌కు భారీ ఎత్తున వినియోగదారులు వచ్చి వెళ్తుంటారు. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ బిర్యానీ మసాలాను మహారాష్ట్రలో అమ్మడం ఏమిటని శివసేన కార్యకర్తలు సూపర్ మార్కెట్ ముందు ఆందోళన చేపట్టారు. దీంతో షాపు ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆపై సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆందోళనకారులను చెదరగొట్టారు. ముందుగా ఆందోళనకారులతో షాపు మేనేజర్ మాట్లాడారు. అయినా మేనేజర్‌తో చర్చలకు శివసేన కార్యకర్తలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments