Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ బిర్యానీ మసాలాను అమ్మిన పాపానికి?

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (13:00 IST)
మహారాష్ట్రలోని బిగ్ బజార్ సూపర్ మార్కెట్లో పాకిస్థాన్ బిర్యానీ మసాలా అమ్మడానికి వ్యతిరేకంగా శివసేన పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, పాల్గర్ జిల్లాలోని బిగ్ బజార్ సూపర్ మార్కెట్లో.. పాకిస్థాన్‌లో తయారైన బిర్యానీ మసాలాను కూడా అమ్మబడుతోంది. ఈ సూపర్ మార్కెట్‌కు భారీ ఎత్తున వినియోగదారులు వచ్చి వెళ్తుంటారు. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ బిర్యానీ మసాలాను మహారాష్ట్రలో అమ్మడం ఏమిటని శివసేన కార్యకర్తలు సూపర్ మార్కెట్ ముందు ఆందోళన చేపట్టారు. దీంతో షాపు ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆపై సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆందోళనకారులను చెదరగొట్టారు. ముందుగా ఆందోళనకారులతో షాపు మేనేజర్ మాట్లాడారు. అయినా మేనేజర్‌తో చర్చలకు శివసేన కార్యకర్తలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments