Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో అసమర్థ నాయకత్వం.. అందుకే ప్రధాని మోడీ పర్యటన : శివసేన

Webdunia
బుధవారం, 19 మే 2021 (20:11 IST)
గుజరాత్ రాష్ట్రంలో అసమర్థ నాయకత్వం ఉందనీ అందుకే ఆ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారని శివసేన పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. తౌక్టే తుఫాను దెబ్బకు కేరళ, కర్నాటక, మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో అపార నష్టం వాటిల్లింది. 
 
ఈ నేపథ్యంలో ప్ర‌ధాని నరేంద్ర మోడీ కేవ‌లం గుజ‌రాత్‌లోనే తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. అలాగే తక్షణ సాయంగా వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించారు. దీనిపై శివ‌సేన విమ‌ర్శ‌లు గుప్పించింది. గుజ‌రాత్ రాష్ట్రంలో సంక్షోభాన్ని ఎదుర్కోలేని అస‌మ‌ర్థ నాయ‌క‌త్వం ఉన్నందువల్లే ప్ర‌ధాని ఆ రాష్ట్రాన్ని ఎంచుకున్నార‌న్నారు. 
 
మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే ఏ సంక్షోభం ఎదురైనా ధీటుగా ఎదుర్కోగ‌ల‌ర‌ని, ప్ర‌ధానికి కూడా ఈ విష‌యం తెలుసున‌ని రౌత్ పేర్కొన్నారు. మ‌రోవైపు సేన ఎంపీ విమర్శ‌ల‌ను కాషాయ పార్టీ తోసిపుచ్చింది. ప్ర‌ధాని మోడీపై దాడి చేసే బదులు మ‌హారాష్ట్ర మంత్రులు ఎసీ గ‌దుల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల‌ని బీజేపీ నేత రామ్ క‌ద‌మ్ హిత‌వు ప‌లికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments