Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి అభ్యర్థి రేసులో లేను : స్పష్టతనిచ్చిన శరద్ పవార్

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (13:19 IST)
వచ్చే నెలలో దేశ ప్రథమ పౌరుడు (రాష్ట్రపతి) ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే నెల 24వ తేదీతో ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. ఈలోగానే రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తికావాల్సివుంది.

ఈ పరిస్థితుల్లో విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ నేత, కురువృద్ధ రాజకీయ నేత శరద్ పవార్ పేరు తెరపైకి వచ్చింది. వదీంతో ఆయన ఖచ్చితంగా రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా విపక్షాల తరపున పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది.
 
ఈ ప్రచారానికి ఆయన మంగళవారం ఫుల్‌స్టాఫ్ పెట్టారు. రాష్ట్రపతి ఎన్నికల రేసులో తాను లేనని స్పష్టంచేశారు. అత్యున్నత పదవి కోసం విపక్షాల తరపు అభ్యర్థిని తాను కాదని చెప్పారు. ముంబైలో ఎన్సీపీ నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చారు. 
 
నిజానికి విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలన్న ప్రతిపాదనను శరద్ పవార్ ముందు కాంగ్రెస్ పార్టీ ఉంచింది. అయితే, ప్రస్తుతం పరిస్థితుల్లో ఉమ్మడి అభ్యర్థిని సులభంగా గెలిపించుకునే స్థాయిలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ప్రతిపక్షాలకు లేపు. ఈ కారణంగానే ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments