Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి అభ్యర్థి రేసులో లేను : స్పష్టతనిచ్చిన శరద్ పవార్

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (13:19 IST)
వచ్చే నెలలో దేశ ప్రథమ పౌరుడు (రాష్ట్రపతి) ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే నెల 24వ తేదీతో ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. ఈలోగానే రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తికావాల్సివుంది.

ఈ పరిస్థితుల్లో విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ నేత, కురువృద్ధ రాజకీయ నేత శరద్ పవార్ పేరు తెరపైకి వచ్చింది. వదీంతో ఆయన ఖచ్చితంగా రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా విపక్షాల తరపున పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది.
 
ఈ ప్రచారానికి ఆయన మంగళవారం ఫుల్‌స్టాఫ్ పెట్టారు. రాష్ట్రపతి ఎన్నికల రేసులో తాను లేనని స్పష్టంచేశారు. అత్యున్నత పదవి కోసం విపక్షాల తరపు అభ్యర్థిని తాను కాదని చెప్పారు. ముంబైలో ఎన్సీపీ నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చారు. 
 
నిజానికి విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలన్న ప్రతిపాదనను శరద్ పవార్ ముందు కాంగ్రెస్ పార్టీ ఉంచింది. అయితే, ప్రస్తుతం పరిస్థితుల్లో ఉమ్మడి అభ్యర్థిని సులభంగా గెలిపించుకునే స్థాయిలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ప్రతిపక్షాలకు లేపు. ఈ కారణంగానే ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments