Webdunia - Bharat's app for daily news and videos

Install App

15వ తేదీ నుంచి తెరుచుకోనున్న శ‌బ‌రిమ‌ల ఆల‌యం

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (20:20 IST)
శ‌బ‌రిమ‌ల ఆల‌యాన్ని ఈనెల 15వ తేదీ నుంచి రెండు నెల‌ల కోసం తెర‌వ‌నున్నారు. అయ్య‌ప్ప స్వామి భ‌క్తుల మండ‌ల పూజ కోసం ఆల‌యాన్ని 15వ తేదీ నుంచి తెర‌వ‌నున్న‌ట్లు ఆల‌య అధికారులు వెల్ల‌డించారు.
 
 ఇవాళ చితిర అత్త‌విశేష పూజ సంద‌ర్భంగా కూడా ఆల‌యాన్ని ఒక రోజు పాటు తెరిచారు. పూజ ముగిసిన త‌ర్వాత రాత్రి 9 గంట‌ల‌కు ఆల‌యాన్ని మూసి వేయ‌నున్నారు. అయ్యప్ప భ‌క్తుల‌కు వ‌ర్చువ‌ల్ క్యూ బుకింగ్ వ్య‌వ‌స్థ ద్వారా అనుమ‌తి క‌ల్పిస్తున్నారు. 
 
దైవ ద‌ర్శ‌నం కోసం వ‌చ్చేవారు క‌చ్చితంగా వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికేట్‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో వ్యాక్సినేట్ అయి ఉండాలి లేదా 72 గంట‌ల లోపు తీసిన ఆర్టీపీసీఆర్ రిపోర్ట్‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్కార్ నటులు - కమల్ హాసన్‌లు ఎక్కువైపోయారు.. వీళ్ళ నటన చూడలేకపోతున్నాం : బండ్ల గణేశ్ ట్వీట్

Dil Raju: పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ఎవరికీ లేదు- దిల్ రాజు

Sharanya: ఫిదా భామ శరణ్యకు సన్నగిల్లిన అవకాశాలు.. కానీ ఈ ఏడాది ఛాన్సులే ఛాన్సులు

ప్రేమ, ప్రతీకారం, మోసంతో అడివి శేష్ డకాయిట్ ఫైర్ గ్లింప్స్ రిలీజ్

Kayadu Lohar: డ్రాగన్ బ్యూటీ కాయదు పార్టీ వ్యవహారం- ఒక్క రాత్రికి రూ.30 లక్షలు.. అవి కంపల్సరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

నా ప్రాణమా, నన్నల్లుకునే పున్నమి సౌందర్యమా

తర్వాతి కథనం
Show comments