Webdunia - Bharat's app for daily news and videos

Install App

15వ తేదీ నుంచి తెరుచుకోనున్న శ‌బ‌రిమ‌ల ఆల‌యం

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (20:20 IST)
శ‌బ‌రిమ‌ల ఆల‌యాన్ని ఈనెల 15వ తేదీ నుంచి రెండు నెల‌ల కోసం తెర‌వ‌నున్నారు. అయ్య‌ప్ప స్వామి భ‌క్తుల మండ‌ల పూజ కోసం ఆల‌యాన్ని 15వ తేదీ నుంచి తెర‌వ‌నున్న‌ట్లు ఆల‌య అధికారులు వెల్ల‌డించారు.
 
 ఇవాళ చితిర అత్త‌విశేష పూజ సంద‌ర్భంగా కూడా ఆల‌యాన్ని ఒక రోజు పాటు తెరిచారు. పూజ ముగిసిన త‌ర్వాత రాత్రి 9 గంట‌ల‌కు ఆల‌యాన్ని మూసి వేయ‌నున్నారు. అయ్యప్ప భ‌క్తుల‌కు వ‌ర్చువ‌ల్ క్యూ బుకింగ్ వ్య‌వ‌స్థ ద్వారా అనుమ‌తి క‌ల్పిస్తున్నారు. 
 
దైవ ద‌ర్శ‌నం కోసం వ‌చ్చేవారు క‌చ్చితంగా వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికేట్‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో వ్యాక్సినేట్ అయి ఉండాలి లేదా 72 గంట‌ల లోపు తీసిన ఆర్టీపీసీఆర్ రిపోర్ట్‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments