Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌమార బాలికలు లైంగికదాడి... పెదివి విప్పని ప్రతి ఐదుగురులో ఇద్దరు

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (16:23 IST)
గతంలో కంటే ఇటీవలి కాలంలో అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక దాడులు ఎక్కువైనట్టు తాజాగా నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా, 15 నుంచి 19 ఏళ్ల వయసు గల టీనేజ్ అమ్మాయిలు ప్రతీ ఐదుగురిలో ఇద్దరు తమపై జరిగిన లైంగిక దాడి గురించి బయటకు చెప్పడం లేదని ఈ సర్వేలో తేల్చింది.
 
గత 2015-16 సంవత్సరంలో 4.4 లక్షలమంది కౌమార బాలికలు లైంగికదాడికి గురయ్యారనే వాస్తవం జాతీయ సర్వేలో వెలుగుచూసింది. లైంగికదాడికి గురైన బాలికల్లో 35 శాతం మంది పోలీసులకు ఫిర్యాదు చేయకపోగా, కనీసం వారి కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదని ఈ సర్వేలో పాల్గొన్నవారు వెల్లడించారు. 
 
అంతేకాకుండా, లైంగికదాడికి గురైన బాలికల్లో కేవలం 0.1 శాతం మంది మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 15 నుంచి 49 ఏళ్ల వయసుమధ్య ఉన్న మహిళల్లో 14 లక్షల మంది లైంగికదాడికి గురయ్యారని సర్వేలో వెలుగుచూసిన వాస్తవం సంచలనం రేపింది. 
 
లైంగిక దాడి బాధితుల్లో 42 శాతం మంది సాయం కోరారని, వారిలో 1.9 శాతం మంది పోలీసులకు ఫిర్యాదు చేశారని తేలింది. అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడే వారిలో కుటుంబసభ్యులతో పాటు, స్నేహితులు, బంధువులే ఎక్కువమంది ఉన్నట్టు ఈ సర్వేలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం