Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట ఫ్రైడ్ రైస్ తిని.. ముక్కులో రక్తం కారింది.. బాలిక మృతి.. ఎక్కడ?

సెల్వి
శనివారం, 1 జూన్ 2024 (23:00 IST)
ఏడేళ్ల బాలిక రాత్రిపూట ఫ్రైడ్ రైస్ తిని ప్రాణాలు కోల్పోయింది. ఫ్రైడ్ రైస్ తీసుకోవడం ద్వారా ముక్కులో రక్తం కారడంతో మృతి చెందింది. శుక్రవారం తమిళనాడు సేలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫాస్ట్ ఫుడ్స్ తీసుకునే ఈ బాలిక శుక్రవారం కూడా ఫ్రైడ్ రైస్ తీసుకుంది. 
 
ఎస్ లక్ష్మీకుమారి అనే ఏడేళ్ల బాలిక ఫ్రైడ్ రైస్‌ను ఇష్టపడుతుండటంతో, ఆమె క్రమం తప్పకుండా తినేదని, శుక్రవారం రాత్రి ఆమె భోజనంలో ఫ్రైడ్ రైస్, చపాతీ, వంకాయల కూర ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే రాత్రి భోజనం చేసిన తర్వాత పది గంటల సమయంలో బాలిక ముక్కు నుండి రక్తం కారడం ప్రారంభమైందని ఆమె తల్లి ఎస్ పూజాకుమారి వాపోయారు. 
 
చిన్నారి తల్లిదండ్రులు ఆమెను సేలం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. బాలిక మరణానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి శాంపిల్స్ ల్యాబ్‌కు పంపారు. విచారణ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అంటున్న జానీ మాస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments