Webdunia - Bharat's app for daily news and videos

Install App

కానుకలతో స్పృహ తప్పిన స్థితిలో విద్యార్థిని.. 20 రోజుల పాటు అత్యాచారం..

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (12:01 IST)
కన్యాకుమారి జిల్లాలో ఘోరం జరిగింది. ఓ విద్యార్థినిపై కామాంధులు విరుచుకుపడ్డారు. తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని కనిపించట్లేదని పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 20 రోజులకు తర్వాత కేరళలో కోని ప్రాంతంలో ఆ విద్యార్థినిని పోలీసులు కనుగొన్నారు. 
 
ఆ విద్యార్థిని చేతిలో కానుకలుండి స్పృహతప్పిన స్థితిలో పోలీసులు కనుగొన్నారు. ఆమె స్పృహలోకి వచ్చాక పోలీసులు జరిపిన విచారణలో రాజకుమార్ అనే వ్యక్తితో ఏడాది పాటు పరిచయం వుందని. రోజు తన వెంట పడుతూ.. కానుకలిస్తూ ప్రేమిస్తున్నానని చెప్పాడని.. తాను కూడా అతనిని ప్రేమించానని తెలిపింది. ఇలా ఓ రోజు స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా.. పెళ్లి చేసుకుందామన్నాడని, ఆపై కేరళలోని తన సొంతింటికి తీసుకెళ్తానని.. అక్కడ రాణిలా బతికిస్తానని నమ్మబలికాడని.. తాను అతని వెంట వెళ్లానని చెప్పింది. 
 
అయితే అక్కడ బాడుగ ఇంటికి తీసుకెళ్లి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. తర్వాత రాజకుమార్ చెప్పిందంటే అబద్ధమని తెలిసిందని.. వాపోయింది. తన నగలను అమ్మి ఖర్చు చేశాడని.. 20 రోజుల పాటు తనను ఆ గదిలో వుంచి అత్యాచారానికి పాల్పడేవాడని చెప్పింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని అరెస్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments