Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్.. శానిటైజర్‌ను ఆల్కహాల్ అని తాగేశాడు.. చివరికి?

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (11:37 IST)
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో హ్యాండ్ వాష్ కోసం శానిటైజర్లు వాడుతున్నారు. ఇలా జైలు ఖైదీల కోసం కూడా శానిటైజర్లు అందుబాటులో వుంచారు. అదే ఓ ఖైదీ ప్రాణాలు తీసింది. 
 
జైల్లోని ఖైదీలకు కరోనా సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తల్లో భాగంగా శానిటైజర్‌లను అందుబాటులో ఉంచగా, మందు వాసన రావడంతో, దాన్ని ఆబగా తాగేసిన ఓ రిమాండ్ ఖైదీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. రామన్ కుట్టీ అనే ఓ ఖైదీ, శానిటైజర్‌ను తాగి అపస్మారక స్థితికి వెళ్లడంతో, ఆసుపత్రికి తరలించారు. కాగా శానిటైజర్‌ను ప్రభుత్వ ఆదేశానుసారం జైలులోనే ఖైదీలు తయారు చేశారు. 
 
మంగళవారం రాత్రి వరకూ బాగానే ఉన్న అతను, బుధవారం జైలు గదిలోనే కుప్ప కూలాడని, ఆపై హాస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments