Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాగు చట్టాలకు వ్యతిరేకంగా 25న భారత్ బంద్

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (19:50 IST)
కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా వచ్చే నెల 25వ తేదీన భారత్ బంద్ పాటించనున్నారు. ఈ మేరకు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతుల నిర‌స‌నలను ముందుండి న‌డిపిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) సెప్టెంబ‌రు 25వ తేదీన భార‌త్ బంద్‌కు పిలుపు ఇచ్చింది. 
 
వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు నిర‌స‌న‌గా గ‌త ఏడాది నవంబ‌ర్ నుంచి జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌ను మ‌రింత ఉధృతం చేసేందుకు బంద్‌కు పిలుపు ఇచ్చామ‌ని ఎస్‌కేఎం ప్రతినిధులు వెల్లడించారు. 
 
ఇదే అంశంపై సింఘ్ సరిహద్దుల్లో శుక్ర‌వారం జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో ఎస్‌కేఎం ప్ర‌తినిధి అశీష్ మిట్ట‌ల్ మాట్లాడుతూ, గ‌త ఏడాది ఇదే రోజున తాము దేశ‌వ్యాప్త బంద్‌ను జ‌రిపామ‌న్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌త అధికంగా ఉన్న స‌మ‌యంలో గ‌త ఏడాది జ‌రిగిన బంద్ కంటే ఈసారి భార‌త్ బంద్ మ‌రింత విజ‌య‌వంత‌మ‌వుతుంద‌న్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments