Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైమానిక దళానికి సెల్యూట్ : రాహుల్ గాంధీ

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (15:01 IST)
భారత వైమానిక దళానికి దేశ వ్యాప్తంగా ప్రశంలు వెల్లువెత్తుతున్నాయి. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా నియంత్రణ రేఖ వెంబడి, ఆక్రమిత పాకిస్థాన్‌ భూభాగంలో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాలపై దాడులు మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.  ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ తారలు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా సైన్యం ధైర్య సాహసాలను ప్రశంసిస్తున్నారు.
 
వాయుసేన చేస్తున్న దాడులపై రాహుల్ గాంధీ ట్వట్టర్ ద్వారా స్పందిస్తూ అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్న వైమానికి దళ పైలెట్లకు సెల్యూట్ అంటూ ట్వీట్ చేసారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టిన వాయుసేన వీరులకు సెల్యూట్ అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసించారు. 
 
అమరవీరుల త్యాగాలను వ్యర్థం కానివ్వమని ఇదివరకే చెప్పాం, ఒక భారతీయుడిగా ఈరోజు నేను గర్వ పడుతున్నానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భావోద్వేగం చెందారు. ఇలా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులు సైన్యం ధైర్య సాహసాలను ప్రశంసిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

Vishwak Sen: విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన చోరీ కేసు.. చేధించిన పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments