Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలలో కరోనా.. స్నానానికి సదుపాయాలు.. మరిన్ని టెస్టులు

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (15:19 IST)
శబరిమలలో దేవస్థాన ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చిన మర్నాడే మరో ముగ్గురు పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని తేలింది. ఆ ముగ్గురు పోలీసుల్లో ఒకరు దేవస్థానంలోని సన్నిధానంలో డ్యూటీ చేస్తుండగా ఇద్దరు పంపా దగ్గర విధులు నిర్వహిస్తున్నారు.

ఈ ముగ్గురికీ కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆలయ పరిసరాల్లో డ్యూటీలో ఉన్న అందరికీ థర్మల్ స్కానింగ్ చేస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 
 
అలాగే దర్శనానికి వెళ్లేముందు స్నానం చేసేందుకు సదుపాయాలున్నాయి. ఇక్కడ కరోనా సోకకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్ని చేసినా కరోనా కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

కౌంటర్ల దగ్గర దేవస్థాన ఉద్యోగులందరూ ఫేస్ షీల్డులు వాడాలని, ఉద్యోగులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని రాజేంద్ర ప్రసాద్ ఆదేశించారు. నీలక్కల్ భక్తుల క్యాంపు దగ్గర మరిన్ని కరోనా టెస్టింగ్ సదుపాయాలు అందుబాటులోకి తెచ్చామని రాజేంద్రప్రసాగ్ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments