Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషా? రాక్షసుడా? విద్యార్థులను ఎలా చావబాదుతున్నాడో చూడండి (Video)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ రాష్ట్రంలోని అలహాబాద్‌లో ఉన్న రుద్రప్రయాగ్ విద్యా మందిర్ పబ్లిక్ స్కూల్‌లో కొంతమంది విద్యార్థులపై ప్రిన్సిపాల్ తన ప్రతాపం చూపించాడు. పాపం... ఆ

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (12:31 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ రాష్ట్రంలోని అలహాబాద్‌లో ఉన్న రుద్రప్రయాగ్ విద్యా మందిర్ పబ్లిక్ స్కూల్‌లో కొంతమంది విద్యార్థులపై ప్రిన్సిపాల్ తన ప్రతాపం చూపించాడు. పాపం... ఆ విద్యార్థులు ఏం తప్పు చేశారోగానీ, గొడ్డును బాదినట్టు దుడ్డుకర్రతో బాదేశాడు.
 
విద్యార్థులందరినీ వరుసగా నిలబెట్టి ఆ రాక్షసుడు చావబాదుతున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థులను విచక్షణారహితంగా చావబాదిన ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడండి. 
 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments