Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్య రంగానికి రూ.50 వేల కోట్లు

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (07:48 IST)
కరోనా సెకండ్‌ వేవ్‌తో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థకు కేంద్రం మరిన్ని ఉద్దీపనలు ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు గత మేలో ఆత్మనిర్భర భారత్‌ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

వైద్యరంగంపై ప్రత్యేక దఅష్టి సారించారు. 1. టైర్‌ 2, 3 పట్టణాల్లో వైద్యసౌకర్యాల కల్పన విస్తరణ, 2. యుపిలో వైద్య సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దఅష్టి, 3. వైద్య సౌకర్యాల కల్పనకు రూ.50 వేల కోట్లు కేటాయింపు, 4. కొవిడ్‌ ప్రభావిత రంగాలకు రూ.1.1 లక్షల కోట్ల రుణ హామీ, 5. వైద్య సౌకర్యాల కల్పనకు రూ.50 వేల కోట్ల కేటాయింపు, 6. ఇతర రంగాలకు రూ.60 వేల కోట్ల కేటాయింపు,

7. వైద్య, ఆరోగ్యశాఖకు సహాయం అందించే సంస్థలకు అండగా ఉండనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అత్యవసర క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ పథకాన్ని మరింత విస్తృతం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఇ) చేయూతనందించవచ్చని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments