వైద్య రంగానికి రూ.50 వేల కోట్లు

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (07:48 IST)
కరోనా సెకండ్‌ వేవ్‌తో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థకు కేంద్రం మరిన్ని ఉద్దీపనలు ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు గత మేలో ఆత్మనిర్భర భారత్‌ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

వైద్యరంగంపై ప్రత్యేక దఅష్టి సారించారు. 1. టైర్‌ 2, 3 పట్టణాల్లో వైద్యసౌకర్యాల కల్పన విస్తరణ, 2. యుపిలో వైద్య సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దఅష్టి, 3. వైద్య సౌకర్యాల కల్పనకు రూ.50 వేల కోట్లు కేటాయింపు, 4. కొవిడ్‌ ప్రభావిత రంగాలకు రూ.1.1 లక్షల కోట్ల రుణ హామీ, 5. వైద్య సౌకర్యాల కల్పనకు రూ.50 వేల కోట్ల కేటాయింపు, 6. ఇతర రంగాలకు రూ.60 వేల కోట్ల కేటాయింపు,

7. వైద్య, ఆరోగ్యశాఖకు సహాయం అందించే సంస్థలకు అండగా ఉండనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అత్యవసర క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ పథకాన్ని మరింత విస్తృతం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఇ) చేయూతనందించవచ్చని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments