మూడో దశను ఎదుర్కొవడానికి రూ.23,123 కోట్ల నిధులు: కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాగూర్‌

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (07:38 IST)
కోవిడ్‌ - 19 మూడో దశను ఎదుర్కొవడానికి కేంద్రం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, ఇందుకోసం రూ.23,123 కోట్ల నిధులను కేటాయించిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ తెలిపారు.

ఈ దశ ఇతరులకన్నా చిన్నారులపై అధికంగా ప్రభావం చూపుతుందన్న వార్తల నేపథ్యంలో శిశు వైద్య రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు.

తన సొంత హిమాచల్‌ ప్రదేశ్‌ లో జన ఆశ్వీర్వాద్‌ యాత్రలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి ఈ విషయాలు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments