Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో దశను ఎదుర్కొవడానికి రూ.23,123 కోట్ల నిధులు: కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాగూర్‌

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (07:38 IST)
కోవిడ్‌ - 19 మూడో దశను ఎదుర్కొవడానికి కేంద్రం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, ఇందుకోసం రూ.23,123 కోట్ల నిధులను కేటాయించిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ తెలిపారు.

ఈ దశ ఇతరులకన్నా చిన్నారులపై అధికంగా ప్రభావం చూపుతుందన్న వార్తల నేపథ్యంలో శిశు వైద్య రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు.

తన సొంత హిమాచల్‌ ప్రదేశ్‌ లో జన ఆశ్వీర్వాద్‌ యాత్రలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి ఈ విషయాలు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments