Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో దశను ఎదుర్కొవడానికి రూ.23,123 కోట్ల నిధులు: కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాగూర్‌

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (07:38 IST)
కోవిడ్‌ - 19 మూడో దశను ఎదుర్కొవడానికి కేంద్రం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, ఇందుకోసం రూ.23,123 కోట్ల నిధులను కేటాయించిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ తెలిపారు.

ఈ దశ ఇతరులకన్నా చిన్నారులపై అధికంగా ప్రభావం చూపుతుందన్న వార్తల నేపథ్యంలో శిశు వైద్య రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు.

తన సొంత హిమాచల్‌ ప్రదేశ్‌ లో జన ఆశ్వీర్వాద్‌ యాత్రలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి ఈ విషయాలు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments