Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం కేజ్రీవాల్ : లీటరు పెట్రోల్‌పై...

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (15:17 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రజారంజక పాలన సాగిస్తూ ప్రతి ఒక్కరి మన్నలతో పాటు ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. పెట్రోల్‌పై 30 శాతం ఎక్సైజ్ సుంకాన్ని 19.40 శాతానికి తగ్గించింది. దీంతో లీటరు పెట్రోలు ధర రూ.8 మేరకు తగ్గనుంది. 
 
తగ్గించిన కొత్త రేట్లు బుధవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారథ్యంలోని ఢిల్లీ మంత్రిమండలి బుధవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎంవో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
మరోవైరు దేశ వ్యాప్తంగా గత 27 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతకుముందు.. నవంబరు 4వ తేదీన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.10, రూ.5 మేరకు తగ్గించిన విషయం తెల్సిందే. దీంతో కొంతమేరకు వినియోగదారులకు ఉపశమనం లభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments