Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం కేజ్రీవాల్ : లీటరు పెట్రోల్‌పై...

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (15:17 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రజారంజక పాలన సాగిస్తూ ప్రతి ఒక్కరి మన్నలతో పాటు ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. పెట్రోల్‌పై 30 శాతం ఎక్సైజ్ సుంకాన్ని 19.40 శాతానికి తగ్గించింది. దీంతో లీటరు పెట్రోలు ధర రూ.8 మేరకు తగ్గనుంది. 
 
తగ్గించిన కొత్త రేట్లు బుధవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారథ్యంలోని ఢిల్లీ మంత్రిమండలి బుధవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎంవో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
మరోవైరు దేశ వ్యాప్తంగా గత 27 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతకుముందు.. నవంబరు 4వ తేదీన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.10, రూ.5 మేరకు తగ్గించిన విషయం తెల్సిందే. దీంతో కొంతమేరకు వినియోగదారులకు ఉపశమనం లభించింది. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments