Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి గొప్పతనం గురించి తెలుసుకున్నారు.. మళ్లీ కోర్టులోనే పెళ్లి..!

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (11:31 IST)
విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన జంటకు కోర్టులోనే మళ్లీ పెళ్లి జరిగింది. ఈ ఘటన ఒడిశాలోని జయపురం కోర్టులో చోటుచేసుకుంది. పాత్ర పుట్ గ్రామానికి చెందిన ఫల్గుణి హోతా అనే వ్యక్తి 2016లో అనిత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2018లో ఇద్దరు విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. దాంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
 
ఈ కేసుపై నిన్న కోర్టులో విచారణ జరిగింది. అయితే కోర్టులో పెళ్లి గురించి… పెళ్లి గొప్పతనం గురించి పెద్దలు ఆ జంటకు వివరించారు. దాంతో విడాకులు తీసుకుందామని నిర్ణయించుకున్న ఆ జంట కలిసి ఉండేందుకు ఒప్పుకున్నారు. దాంతో మళ్ళీ వారిద్దరికీ కోర్టులో పెళ్లి చేశారు. ఇద్దరూ కలిసి ఉండేందుకు ఒప్పుకోవడంతో రెండు కుటుంబాలు కూడా ఆనందం వ్యక్తం చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments