Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్ల నుంచి వేధింపులు.. పదో తరగతిలో మూడుసార్లు అబార్షన్.. కారణం?

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (17:46 IST)
ఆ బాలికకు నాలుగేళ్ల నుంచి లైంగిక వేధింపులు.. పదో తరగతి చదువుతుండగా మూడుసార్లు గర్భస్రావం జరిగింది. దీనికి కారణం మేనమామ. కానీ సంవత్సరాల పాటు లైంగిక దాడికి గురైన ఆమె 40 ఏళ్లలో కోర్టులో కేసు దాఖలు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల మహిళ.. కోర్టులో తన మేనమామపై లైంగిక దాడి కేసు దాఖలు చేసింది. 
 
అందులో 1981వ సంవత్సరంలో తనకు నాలుగేళ్లు. ఆ సమయంలో తొలిసారిగా తన మేనమామ ద్వారా తనకు లైంగిక వేధింపులు ప్రారంభమైనాయి. అంతేగాకుండా పదో తరగతి చదువుతుండగా మూడుసార్లు గర్భస్రావం జరిగిందని.. అప్పటివరకు లైంగిక వేధింపులు, దాడికి గురైనానని బాధితురాలు కోర్టుకు ఫిర్యాదు చేసింది.
 
గత 2014వ సంవత్సరం తనకు భర్తతో విడాకులు అయ్యాక ఈ వేధింపులు అధికమైనాయని.. ఇప్పటివరకు ఈ వేధింపులు ఆగలేదని కోర్టుకు సమర్పించిన ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారాన్ని కుటుంబీకులకు తెలియజేసినా.. ఫలితం లేదని వాపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం