Webdunia - Bharat's app for daily news and videos

Install App

2023 నాటికి తెరుచుకోనున్న అయోధ్య రామాలయం తలుపులు

Webdunia
శనివారం, 17 జులై 2021 (15:09 IST)
దేశంలోని రామభక్తులందరూ ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం తలుపులు 2023 నాటికి తెరుచుకోనున్నాయి. ఏడాది చివరినాటికి భక్తులకు శ్రీరామదర్శనం కల్పించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ నిర్ణయించింది. 15మంది సభ్యలున్న ఈ ట్రస్టు రెండురోజులపాటు సమావేశమైంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ మాజీ సలహాదారు, ట్రస్ట్ చీఫ్ నృపేంద్రమిశ్రా అధ్యక్షత వహించారు. 
 
ఆలయ నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులతోపాటు గర్భగుడిలో మూలమూర్తి ప్రతిష్ఠాపన, భక్తులకు దర్శనభాగ్యం కల్పించే విషయాన్ని ట్రస్టు కూలంకషంగా చర్చించింది. సమావేశం వివరాలను ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ అయోధ్యలో విలేకరులకు వివరించారు.
 
'గత రెండు రోజులుగా జరిగిన సమావేశంలో 2023 చివరినాటికల్లా భక్తులకు 'భగవాన్' దర్శనం కల్పించే విషయమై చర్చించాం. . గర్భగుడి నిర్మాణం, మూలమూర్తి ప్రతిష్ఠాపన అంశాలనూ చర్చించాం. మొత్తం నిర్మాణం పర్యావరణ అనుకూలమైన విధంగా జరుగుతోంది. 2025నాటికి మొత్తం 70 ఎకరాలను పూర్తిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం ' అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments