Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిగేడియల్ లిద్దర్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన రాజ్‌నాథ్

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (10:48 IST)
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కాట్టేరి అటవీ ప్రాంతంలో జరిగిన హెలికాఫ్టర్ కుప్పకూలిన ప్రమాదంలో మరణించిన వారిలో సీడీఎస్ బ్రిగేడియర్ లిద్దర్ కూడా ఉన్నారు. ఈయన భౌతికకాయానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం నివాళులు అర్పించారు. ఈయన అంత్యక్రియలు ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్‌లోని శ్మశానవాటికలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, లిద్దర భౌతికకాయానికి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ లాల్ ఖట్టర్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నవరణే, నేవీ చీఫ్ అడ్మిరల్ హరి కుమార్, ఎయిర్ చీఫ్ వీఆర్ చౌధరిలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లిద్దర్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపించారు. వీరి రోదనలు మిన్నంటుతున్నాయి. వీరిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments