Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీవ్ హంతకురాలు నళిని నిరాహార దీక్ష

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (18:03 IST)
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హంతకురాలు ఎస్ నళిని శ్రీహరన్ వెల్లూరు మహిళా జైలులో శనివారం నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆమె ప్రస్తుతం తన భర్తతోపాటు జీవిత ఖైదు అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
 
నళిని శుక్రవారం రాత్రి జైలు అధికారులకు ఓ లేఖ సమర్పించారు. తాను శనివారం నుంచి నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. శనివారం ఉదయం ఆమె అల్పాహారాన్ని స్వీకరించేందుకు నిరాకరించారు.

తనతోపాటు తన భర్త శ్రీహరన్ వురపు మురుగన్ 28 ఏళ్ళ నుంచి జైలు జీవితం గడుపుతున్నామని, తమను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమకు ఒకే ఒక కుమార్తె ఉందని, ఆమెకు తాము దూరమయ్యామని పేర్కొన్నారు.

తమను త్వరగా విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పిటిషన్లను ఆమె సమర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments