Webdunia - Bharat's app for daily news and videos

Install App

చితకబాది కారులో ఎక్కించి.. భర్తను పక్కనే కూర్చోబెట్టి భార్యపై అత్యాచారం..

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (11:27 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భర్త పక్కనే కూర్చోబెట్టి భార్యపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మెర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని బార్మెర్‌కు చెందిన దంపతులు మంగళవారం బలోత్రాలోని తమ బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. వీరిని మార్గమధ్యంలో నలుగురు దుండగులు అడ్డగించారు. నలుగురు నిందితుల్లో ఒకరు బాధిత మహిళ భర్త వాహనాన్ని తీసుకుని ఉడాయించారు. 
 
మిగిలిన ముగ్గురు నిందితులు భర్తను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరినీ బలవంతంగా కారులో ఎక్కించారు. భర్త పక్కనే కూర్చొనివుండగా ఆ మహిళబై ముగ్గురు కామాంధులు అత్యాచారు. ఆ తర్వాత ఓ ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు. 
 
దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఆగమేఘాలపై స్పందించి, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరిని బాబులాల్, నరేష్‌లుగా గుర్తించినట్టు బార్మెర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ ఆనంద్‌ శర్మ తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments