Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాది మగాళ్ళ రాష్ట్రం - అందుకే రేప్ కేసుల్లో అగ్రస్థానం : రాజస్థాన్ మంత్రి

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (10:15 IST)
తమది మగాళ్ళ రాష్ట్రమని అందుకే అత్యాచార కేసుల్లో మొదటి స్థానంలో ఉందని రాజస్థాన్ రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్ చెప్పారు. ఈ ప్రకటన కూడా సాక్షాత్ రాష్ట్ర అసెంబ్లీలో చేశారు. మనది మొగోళ్ళ రాష్ట్రం. అందుకే రేప్ కేసుల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్వపక్షంతో పాటు విపక్షంలో సైతం విమర్శలు చెలరేగాయి. 
 
"మనం అత్యాచారం కేసుల్లో మొదటిస్థానంలో ఉన్నాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. మనం లైంగిక దాడి కేసుల్లో అగ్రస్థానంలో ఎందుకు ఉన్నామంటే రాజస్థాన్ పురుషుల రాష్ట్రం" అని అసెంభ్లీ సాక్షికా తెలిపారు. ఈ వ్యాఖ్యలప రాష్ట్రంలోని మమహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం