Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో చిత్తుగా ఓడిన బీజేపీ...

రాజస్థాన్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ చిత్తుగా ఓడింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాలను కోల్పోయిన బీజేపీకి... తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో కూడా తేరుకోలేని షాక్ తగిలింది

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (08:51 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ చిత్తుగా ఓడింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాలను కోల్పోయిన బీజేపీకి... తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో కూడా తేరుకోలేని షాక్ తగిలింది. 
 
రాజస్థాన్‌‍లో ఆరు కార్పొరేటర్ స్థానాలకు, ఆరు జిల్లా పరిషత్ స్థానాలకు, 21 పంచాయతీ సమితి స్థానాలకు ఉపఎన్నికలు జరుగగా అత్యధిక స్థానాలను సొంతం చేసుకుని కాంగ్రెస్ సత్తా చాటింది. 
 
ఆరు కార్పొరేటర్ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించగా, నాలుగు కాంగ్రెస్, రెండు బీజేపీ గెల్చుకున్నాయి. ఆరు జిల్లా పరిషత్ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, నాలుగు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా, బీజేపీ ఒకటి, ఇండిపెండెంట్ ఒకటి గెల్చుకున్నారు. 
 
ఇక 21 పంచాయతీ సమితి స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించగా, కాంగ్రెస్ 12, బీజేపీ 8, ఇండిపెండెంట్ ఒకటి గెలుచుకున్నారు. ఈ ఫలితాలు రాష్ట్ర బీజేపీ నాయకులకు ఒకింత షాక్‌కు గురిచేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments